జీపీఎస్ జీవోకు బ్రేక్..

ABN, Publish Date - Jul 16 , 2024 | 09:06 AM

అమరావతి: జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించిన గ్యారంటీ పింఛన్ స్కీమ్‌కు బ్రేకులు పడ్డాయి. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంకటంగా పరిణమించిన జీపీఎస్ అమలును నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అమరావతి: జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించిన గ్యారంటీ పింఛన్ స్కీమ్‌కు బ్రేకులు పడ్డాయి. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంకటంగా పరిణమించిన జీపీఎస్ అమలును నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ జీవో జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేయాలని నిర్ణయించింది. ఇటీవల జీపీఎస్ విధానాన్ని పాత తేదీతో అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సదరు జీవోను తక్షణం నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ చీకటి దందాలో మరో కొత్త కోణం..

పార్టీ మారనున్న మరో బీఆర్ఎస్ నేత..

చెవిరెడ్డికి పగ్గాలు.. పార్టీకి బాలినేని రాజీనామా?

కోడికత్తి కేసులో కీలక పరిణామం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 16 , 2024 | 09:06 AM