హీట్ పెంచుతున్న ఆవిర్భావ వేడుకలు

ABN, Publish Date - Jun 01 , 2024 | 11:55 AM

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పోటీపడి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి.

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణలో హీట్ పెంచుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పోటీపడి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను, అసమర్ధతను తెలియజేస్తూ.. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం మరింత పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. మరోవైపు ఈ ఆరునెలల కాంగ్రెస్ పాలన కంటే తమ ఏలుబడిలోనే ప్రజల జీవితాలు బాగున్నాయనే కలరింగ్ ఇవ్వడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ గెలుస్తుందంటూ.. వైసీపీ నేతల బెట్టింగ్..

దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం..

చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..

వాలంటీర్లను నిండా ముంచిన జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 01 , 2024 | 11:55 AM