ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Sep 30 , 2024 | 10:18 PM

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కల్తీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్ తో విచారణ చేయిస్తోంది.

అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కల్తీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్‌తో విచారణ చేయిస్తోంది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రంతో మాట్లాడనుంది. అదే విధంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాదులతో కూడా చర్చించి అక్టోబర్ 3నాటికి ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది స్పష్టంగా సుప్రీంకోర్టు ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి ఇప్పటికే ఢిల్లీ నుంచి అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

ఆ ఎంపీ ఆనంకు ఎందుకు భయపడుతున్నారు..

తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టులో విచారణ..

హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్..

రాష్ట్రాల ఆమోదం అక్కర్లే: పీఎం మోదీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 30 , 2024 | 10:18 PM