పారిశ్రామిక రంగంపై సీఎం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Aug 01 , 2024 | 09:06 AM

అమరావతి: ఏపీలో పారిశ్రామిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి 2014-19లో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వాళ్లందరినీ భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు.

అమరావతి: ఏపీలో పారిశ్రామిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి 2014-19లో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వాళ్లందరినీ భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసింది. దీంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిస్థితి వచ్చింది. వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలకు ధైర్యం చెప్పి, భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ ఏపీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు రోసా ఇవ్వడంతో పరిశ్రమలు ఏపీకి తరలి రావడం జరుగుతోంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సమీక్ష నిర్వహించి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎంకు తలపోటుగా ఆ నియోజకవర్గం..!

యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం..

ఎక్కడ చూసినా విషాదమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 01 , 2024 | 09:06 AM