విశాఖకు మహర్దశ.. ఇండస్ట్రీయల్ హబ్గా...
ABN, Publish Date - Oct 18 , 2024 | 01:29 PM
అమరావతి: వైసీపీ హయాంలో భూఆక్రమణలు, దోపిడీలకు అడ్డాగా మారడంతో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడ్డారు. రాజధాని పేరుతో రచ్చ చేశారు గానీ.. అభివృద్ధి మాత్రం చేయలేదు. కూటమి సర్కార్ రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో విశాఖకు మహర్దశ వచ్చింది.
అమరావతి: వైసీపీ హయాంలో భూఆక్రమణలు, దోపిడీలకు అడ్డాగా మారడంతో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడ్డారు. రాజధాని పేరుతో రచ్చ చేశారు గానీ.. అభివృద్ధి మాత్రం చేయలేదు. కూటమి సర్కార్ రావడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో విశాఖకు మహర్దశ వచ్చింది. ఆర్థిక రాజధానిగా.. ఇండస్ట్రీయల్ హబ్గా రూపాంతరం చెందుతోంది.
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించి ఉపాధి, పారిశ్రామిక రంగాలకు హబ్గా మారుస్తున్నారు. భారీ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. బడా కంపెనీలు సయితం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం నూతన పాలసీని తీసుకువచ్చింది. ఇందులో మేజర్ పార్టు విశాఖకే దక్కనుంది. భారీ పెట్టుబడులకు పదివేలమందికిపైగా ఉపాధి కల్పించేందుకు టీసీఎస్ అంగీకరించింది. ఐటీ రంగం అభివృద్ధికి నగరంలో అనుకూల వాతావరణం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహర్షి వాల్మీకి జయంతోత్సవాలు..
నన్ను క్షమించండి.. రోహిత్ శర్మ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 18 , 2024 | 01:29 PM