శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల నేడు..

ABN, Publish Date - Jul 18 , 2024 | 08:11 AM

అమరావతి: వైసీపీ హయాంలో దిగజారిన శాంతి భద్రతల అంశంపై ఏపీ ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు.

అమరావతి: వైసీపీ హయాంలో దిగజారిన శాంతి భద్రతల అంశంపై ఏపీ ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, అణచివేతలు, అక్రమ కేసులు, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం తదితర అంశాలపై సీఎం వివరించనున్నారు. జగన్ హయాంలో ఐపీఎస్‌ల నుంచి ఎస్ఐ, సీఐల వరకు అత్యధికులు అమలు చేసింది వైసీపీ చట్టమే. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి చెప్పిందే వాళ్లకు వేదం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. జిల్లా స్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలు దాదాపుగా ముగిసాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి?


ఈ వార్తలు కూడా చదవండి..

కలకలం రేపుతున్న ఎంపీడీవో అదృశ్యం..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

వారి పట్ల రోజా అనుచిత ప్రవర్తన

వెంటనే ఫెర్రీ బకాయి వివరాలు ఇవ్వండి..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 18 , 2024 | 08:11 AM