ఆ నివేదికతో కేసీఆర్‌లో భయం: జీవన్ రెడ్డి

ABN, Publish Date - Jun 17 , 2024 | 07:13 AM

జగిత్యాల: ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ రూ. 40వేల కోట్ల విద్యుత్ భారం మోపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రామగుండంలో కాదని దామరచర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా? అని ప్రశ్నించారు.

జగిత్యాల: ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ రూ. 40వేల కోట్ల విద్యుత్ భారం మోపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రామగుండంలో కాదని దామరచర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పులకు చైనాలో ఉరితీస్తారని అన్నారు. కేసీఆర్ వాదన ఏకపక్షంగా ఉందన్నారు. నరసింహారెడ్డి నివేదిక వల్ల కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ జల్సా మహల్‌ ఇదిగో...

నీట్‌లో రెండుచోట్ల అవకతవకలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 17 , 2024 | 07:13 AM