తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

ABN, Publish Date - Jul 12 , 2024 | 07:40 AM

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీకి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీకి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11వేల 62 టీచర్ పోస్టులకు జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీని కోసం దాదాపు 2 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడీ, ఆధార్ నెంబర్, పోస్టు కేటగిరి, మీడియం, పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లు పొందవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

ఏపీ నంబర్‌1

మైనర్లే రేప్‌ చేసి చంపేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 12 , 2024 | 07:40 AM