హత్రాస్ ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు..

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:47 AM

ఉత్తర ప్రదేశ్: హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 116కు చేరింది. 150 మందికిపైగా గాయపడ్డారు.

ఉత్తర ప్రదేశ్: హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఘటనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 116కు చేరింది. 150 మందికిపైగా గాయపడ్డారు. కాగా బుధవారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు, డాగ్స్ స్వ్కాడ్స్ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. మరోవైపు తొక్కిసలాట జరిగిన వెంటనే సాకార్ విశ్వహరి భోలే బాబా పరారయినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా, రతిభాన్‌పూర్ గ్రామంలో బోలే బాబా అనే ఆధ్యాత్మిక వేత్త నిన్న (మంగళవారం) నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉండడం హృదయాలను కలిచివేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీఎండీసీలో వైసీపీ దందా..!

అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల

ఏపీలో పేదలకు ఇసుక ఉచితం..

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌ ఎవరంటే..

జగన్ ను "ఛీ" కొడుతున్నది వీళ్లేనా ?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 03 , 2024 | 10:47 AM