అమరావతికి నిధులు వస్తున్నాయి..

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:39 AM

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సీఐడీఏ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ బోర్డు సమావేశం డిసెంబర్ 8న.. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం జరుగుతుందని వాటిలో ఈ అప్పు ప్రతిపాదనను ఆమోదిస్తారని అధికారులు చెప్పారు.

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సీఐడీఏ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ బోర్డు సమావేశం డిసెంబర్ 8న.. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం జరుగుతుందని వాటిలో ఈ అప్పు ప్రతిపాదనను ఆమోదిస్తారని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయన్నారు. రుణం మొత్తం రూ. 13,600 కోట్లు ఐదేళ్ల పాటు పలు విడతల్లో ఇస్తారని.. డిసెబర్‌లో 10 శాతం అడ్వాన్స్‌గా ఇస్తారని వివరించారు. వచ్చే జనవరి నెలాఖరున మొదటి విడత అప్పుడు రావచ్చునని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ

నిండు గర్భిణిని.. ఐదు కిలోమీటర్ల డోలీ మోత..

20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్‌గా లంకా దినకర్

బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 20 , 2024 | 10:39 AM