గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక

ABN, Publish Date - Sep 12 , 2024 | 08:37 AM

తూర్పు గోదావరి జిల్లా: ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజి దగ్గర 15. 30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో 175 గేట్లు పూర్తిగా ఎత్తిన ఇరిగేషన్ అధికారులు.. 15.30 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా: ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజి దగ్గర 15. 30 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో 175 గేట్లు పూర్తిగా ఎత్తిన ఇరిగేషన్ అధికారులు.. 15.30 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరడం వల్ల మహోగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో కొత్త మద్యం పాలసీ..

కాకినాడ వరద బాధితులకు చంద్రబాబు భరోసా

పసిడి ప్రియులకు షాక్..

వారికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 12 , 2024 | 08:37 AM