పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Jul 24 , 2024 | 08:12 AM

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండగా.. మరికొన్ని వస్తువులు ఖరీదైనవిగా మారాయి. బంగారం, వెండిపై సుంకాన్ని తగ్గించడంతో ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండగా.. మరికొన్ని వస్తువులు ఖరీదైనవిగా మారాయి. బంగారం, వెండిపై సుంకాన్ని తగ్గించడంతో ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మరోవైపు ప్లాస్టిక్, టెలికాం రంగాలకు చెందిన వస్తువులు మరింత ప్రియం కానున్నాయి.


కేంద్ర బడ్జెట్‌లో ఈసారి పలు రకాల వస్తువులకు సంబంధించి సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కష్టం సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో వాటి ధరలు ఘననీయంగా తగ్గనున్నాయి. కేంద్ర నిర్ణయంతో బంగారం, వెండి, లెదర్, సీ ఫుడ్స్ చౌకగా లభించనున్నాయి. పలు వస్తువులపై సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

షన్ రెడ్డి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది: సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 24 , 2024 | 08:12 AM