దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం..

ABN, Publish Date - Jun 01 , 2024 | 11:38 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు గవర్నర్ సీపీ రాధా కృష్ణన్‌ను స్వయంగా ఆహ్వానించారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు గవర్నర్ సీపీ రాధా కృష్ణన్‌ను స్వయంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఇప్పటికే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని సోనియా గాంధీ సహా ఢిల్లీ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ గెలుస్తుందంటూ.. వైసీపీ నేతల బెట్టింగ్..

చీకటి ఒప్పందానికి నో చెప్పిన టీడీపీ..

వాలంటీర్లను నిండా ముంచిన జగన్

లండన్ నుంచి విజయవాడకు చేరుకున్న సీఎం జగన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 01 , 2024 | 11:38 AM