ఆ అధికారులు వైసీపీ కంట్రోల్‌లో...

ABN, Publish Date - May 11 , 2024 | 09:07 AM

అనంతపురం జిల్లాలో అధికార పార్టీతో అంటకాగిన రెవెన్యూ, పోలీస్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు వైసీపీ కంట్రోల్‌లోకి వెళ్లి వారి అడుగులకు మడుగులొత్తారనే ఫిర్యాదులు వెళ్లువెత్తాయి.

అనంతపురం జిల్లాలో అధికార పార్టీతో అంటకాగిన రెవెన్యూ, పోలీస్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు వైసీపీ కంట్రోల్‌లోకి వెళ్లి వారి అడుగులకు మడుగులొత్తారనే ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాల్సిన రెవెన్యూ అధికారులే అందుకు సహకరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. డీఐజీ, ఎస్పీ, డీఎస్సీతోపాటు జిల్లా కలెక్టర్‌ను సీఈసీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఈసీ ఆగ్రహానికి గురైన అనంతపురం జిల్లా అధికారులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టోరీ.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం..

తెలంగాణ పర్యటనకు ప్రియాంక గాంధీ

తిరుపతికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 11 , 2024 | 09:07 AM