రైతులను నిండా ముంచిన జగన్ సర్కార్..

ABN, Publish Date - Jul 19 , 2024 | 06:56 AM

అమరావతి: రైతులకు వైసీపీ సర్కార్ కుచ్చుటోపీ పెట్టింది. ఒక్క రూపాయి ప్రీమియం చెల్లిస్తే చాలు.. బీమా మొత్తం వారి అకౌంట్లలో పడిపోతుందంటూ డబ్బా కొట్టిన వైసీపీ ప్రభుత్వం.. రైతులను నిండా ముంచింది.

అమరావతి: రైతులకు వైసీపీ సర్కార్ కుచ్చుటోపీ పెట్టింది. ఒక్క రూపాయి ప్రీమియం చెల్లిస్తే చాలు.. బీమా మొత్తం వారి అకౌంట్లలో పడిపోతుందంటూ డబ్బా కొట్టిన వైసీపీ ప్రభుత్వం.. రైతులను నిండా ముంచింది. 2022-23 ఏడాదికి రబీ, 2023లో ఖరీఫ్, 2023-24లో రబీ పంటలకు రావాల్సిన ఇన్సూరెన్స్ రాలేదని ఇప్పుడు తేలిపోయింది. వైసీపీ పాలనలో సెల్ఫ్ డబ్బా, బిల్డప్‌ల మినహా ఆచరణలో ఎటువంటి పని జరగలేదని తేలిపోయింది. అన్నదాత కష్టాలు తెలిసిన మనసున్న మా అధినేత జగనన్న అని బిల్డప్ ఇచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ కవ్వింపులకు రెచ్చిపోవద్దు

విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 19 , 2024 | 07:11 AM