జగన్ మార్కు రాజకీయం..

ABN, Publish Date - Jul 19 , 2024 | 10:34 AM

పల్నాడు జిల్లా: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్లనున్నారు. వినుకొండలో జరిగింది దారుణం, ఘోరం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ హత్యను టీడీపీపైకి నెట్టేసి.. పరామర్శకు బయలుదేరడమే జగన్ మార్కు రాజకీయం.

పల్నాడు జిల్లా: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్లనున్నారు. వినుకొండలో జరిగింది దారుణం, ఘోరం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ హత్యను టీడీపీపైకి నెట్టేసి.. పరామర్శకు బయలుదేరడమే జగన్ మార్కు రాజకీయం. ఐదేళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోలేదు. హత్యలు జరిగినా జగన్ స్పందించలేదు. ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రం.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్‌పై సుప్రీం కీలక ఆదేశాలు..

ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు...

మోదీకి లేఖ రాసిన జగన్..

రైతులను నిండా ముంచిన జగన్ సర్కార్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 19 , 2024 | 10:34 AM