సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..

ABN, Publish Date - Aug 21 , 2024 | 07:17 AM

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. జోగి రమేష్ తరఫున న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ఆయన విచారణకు రావట్లేదని చెప్పారు.

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. జోగి రమేష్ తరఫున న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. ఆయన విచారణకు రావట్లేదని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో జోగిరమేష్ పోలీసుల విచారణను ఎదుర్కున్న విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి విచారణకు రావాలంటూ ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. ఇదే కేసులో గత శుక్రవారం జోగి రమేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో వాన దడ

తాడిపత్రిలో హైటెన్షన్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 21 , 2024 | 07:17 AM