బీజేపీలోకి కరీంనగర్ మేయర్?

ABN, Publish Date - Jul 17 , 2024 | 09:07 AM

కరీంనగర్: మేయర్ సునీల్ రావు వ్యవహారశైలి బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ జపం చేయడంపై పొలిటికల్ సర్కిల్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు బండి సంజయ్ అంటేనే వంటికాలిపై లేచి తీవ్ర విమర్శలు చేసేవారు.

కరీంనగర్: మేయర్ సునీల్ రావు వ్యవహారశైలి బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ జపం చేయడంపై పొలిటికల్ సర్కిల్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు బండి సంజయ్ అంటేనే వంటికాలిపై లేచి తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు చట్టాపట్టాలేసుకుని తిరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర ఏమీ లేదని గతంలో చెప్పిన సునీల్ రావు.. ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతున్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ వ్యవహారం చూస్తుంటే.. ఆగస్టు లేదా దసరా నాటికి బీజేపీలోకి జంప్ కావచ్చు అన్న చర్చ జరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అధికారం మారిన అవే పనులు..

డిప్యూటీ స్పీకర్‌ పదవిపై ఆ నేతల ఆశలు..

ఒక్క రూపాయి కూడా రాలేదు..: జస్టిస్ నర్సింహారెడ్డి

ఉప ఎన్నికలతో పెరగనున్న బీజేపీ బలం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 17 , 2024 | 09:07 AM