నిరుద్యోగులకు ఏపీలో మహర్దశ..

ABN, Publish Date - Aug 19 , 2024 | 09:12 AM

అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి మహర్దశ పట్టనుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి.. పరిశ్రమలు స్థాపించేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టలేమని.. వెనక్కి తీసుకుని వెళ్లిపోయిన వారు కూడా మళ్లీ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి మహర్దశ పట్టనుందని అర్థమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి.. పరిశ్రమలు స్థాపించేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టలేమని.. వెనక్కి తీసుకుని వెళ్లిపోయిన వారు కూడా మళ్లీ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు రూ. 1570 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తు్న్నారు. దీనికి సంబంధించి సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకుని కొన్ని పరిశ్రమలకు సంబంధించి శంఖుస్థాపనలు చేయనున్నారు. అలాగే కొన్ని ఒప్పందాలు (యంవోయూ) కూడా కుదుర్చుకోనున్నారు. ఇక నిరుద్యోగులకు ఏపీలో మహర్దస పట్టనుంది. ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆపరేషన్ హైడ్రా.. గండిపేటలో కూల్చివేతలు ..

కోల్‌కతా ఘటనపై సుప్రీం సీరియస్..

సీఎం సిద్ధరామయ్య వర్సెస్ గవర్నర్..

సినిమాల్లో హీరో... బయట జీరో..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 19 , 2024 | 09:29 AM