ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత..

ABN, Publish Date - Oct 01 , 2024 | 01:03 PM

ఢిల్లీ మద్యం కేసులో అరస్టయి తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత పలుమార్లు అనారోగ్యం పాలై చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఇవాళ ఆస్పత్రిలో చేరారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, గచ్చిబౌళిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం మంగళవారం ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ మద్యం కేసులో అరస్టయి తీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె పలుమార్లు అనారోగ్యం పాలై చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఇవాళ ఆస్పత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణిలో మరో నల్ల చట్టం..

కర్నాటకలో ఏడీజీ వర్సెస్ కుమారస్వామి

నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ ..

కూకట్‌పల్లిలో బతుకమ్మ సంబరాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 01 , 2024 | 01:03 PM