రుషికొండ భవనాలకు నోటీసులు

ABN, Publish Date - Jul 07 , 2024 | 11:39 AM

విశాఖ: రుషికొండ భవనాలకు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. రూ. లక్షల బకాయిలు చెల్లించాలని ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. నెలకు సగటున రూ. 7 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది.

విశాఖ: రుషికొండ భవనాలకు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. రూ. లక్షల బకాయిలు చెల్లించాలని ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. నెలకు సగటున రూ. 7 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను 15 రోజుల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. ఆ భవనాల్లో ఎవరూ ఉండకపోయినా విద్యుత్ దీపాలతో భవనాలను ధగ ధగలాడిస్తున్నారు. ఈ భవనాలను ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్?

ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..

తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 07 , 2024 | 11:39 AM