ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..

ABN, Publish Date - Jun 24 , 2024 | 07:32 AM

అమరావతి: రుషికొండ ప్యాలెస్‌ను చూసి రాష్ట్ర ప్రజలకు మైండ్ బ్లాంక్ అయింది. అధికారం ఉందికదా అని ప్రభుత్వ స్థలాన్ని రాయించుకుని ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాకో బుల్లి ప్యాలెస్‌కు వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేశారు.

అమరావతి: రుషికొండ ప్యాలెస్‌ను చూసి రాష్ట్ర ప్రజలకు మైండ్ బ్లాంక్ అయింది. అధికారం ఉందికదా అని ప్రభుత్వ స్థలాన్ని రాయించుకుని ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాకో బుల్లి ప్యాలెస్‌కు వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేశారు. ప్రభుత్వం మనదే కదా కట్టిపారేయండి అంటూ హుకుం జారీ చేశారు. తాడేపల్లిలో వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వస్తున్నాయి. సుమారు రూ. 2వేల కోట్లు విలువ చేసే ఈ నిర్మాణాలు మొత్తం అక్రమం.. అధికారమేనని తేలింది. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైనంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ ఉరఫ్‌ రాంకీ

రహస్యంగా జగన్ రెడ్డి మరో ప్యాలెస్ నిర్మాణం..

నలుచెరగులా భారీ ప్యాలెస్‌లు.. కొల్లగొట్టి.. కట్టేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 24 , 2024 | 07:32 AM