ఆ ముగ్గురి దగ్గరే సంపద: పవన్

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:37 AM

కడప జిల్లా: ఓడిపోతామని తెలిసే సీఎం జగన్ 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రాజంపేటలో నిర్వహించిన సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు.

కడప జిల్లా: ఓడిపోతామని తెలిసే సీఎం జగన్ 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రాజంపేటలో నిర్వహించిన సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. సంపద అంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కుమారుడు మిథున్ రెడ్డి వద్దే ఉండిపోయిందన్నారు. అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించారు. డ్యామ్‌లో ఇసుక తోడేయడంవల్ల 39 మంది చనిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం బాగుపడాలంటే కూటమికి ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 26 , 2024 | 11:37 AM