పిన్నెల్లి అరాచక సామ్రాజ్యం అంతం..

ABN, Publish Date - Jun 07 , 2024 | 08:29 AM

పల్నాడు జిల్లా: మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచక సామ్రాజ్యం అంతమైంది. 17ఏళ్లపాటు నియోజకవర్గాన్ని ఏలుకునే రామకృష్ణారెడ్డి ఓడిపోవడంతో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. గత నెల 13న జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న లక్ష్యంతో పిన్నెల్లి సృష్టించిన హింసను చూసిన యావత్ దేశం విస్తుపోయింది.

పల్నాడు జిల్లా: మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచక సామ్రాజ్యం అంతమైంది. 17ఏళ్లపాటు నియోజకవర్గాన్ని ఏలుకునే రామకృష్ణారెడ్డి ఓడిపోవడంతో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. గత నెల 13న జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న లక్ష్యంతో పిన్నెల్లి సృష్టించిన హింసను చూసిన యావత్ దేశం విస్తుపోయింది. మాచర్ల నియోజకవర్గాన్ని సొంత జాగీరుగా మార్చుకుని.. ప్రైవేటు సైన్యంతో పిన్నెల్లి సోదరులు సాగించిన అచాచకాలు అన్నీ ఇన్నీ కావు. కప్పం కట్టనిదే ఏ పని అయ్యేదికాదని చెబుతున్నారు. అంతా దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ప్రభుత్వ అధికారులు తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే వాదనలు లేకపోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఇద్దరే జగన్‌ను తప్పుదోవ పట్టించారు..

ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు

తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 07 , 2024 | 08:29 AM