ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్..

ABN, Publish Date - Aug 23 , 2024 | 07:41 AM

జమ్ము కశ్మీర్: నియంతృత్వ పోకడలతో చెలరేగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. జమ్ములో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు.

జమ్ము కశ్మీర్: నియంతృత్వ పోకడలతో చెలరేగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. జమ్ములో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రధాని మోదీ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని రాహుల్ నేతలు, కార్యకర్తలను కోరారు. కాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి శ్రీనగర్‌లో గురువారం పర్యటించిన రాహుల్‌ గాంధీ.. ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అంతకుముందు కాంగ్రెస్‌ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జోగి రమేష్‌ను ప్రశ్నిస్తుంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 23 , 2024 | 07:41 AM