లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

ABN, Publish Date - Jun 26 , 2024 | 07:37 AM

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు.

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు. ప్రజాదర్బార్‌లో అనేకమంది ప్రజలు తమ సమస్యలను వివరించడమేకాకుండా వివిధ రంగాలకు చెందినవారు కూడా తమ సమస్యలను వివరించేందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఉదయాన్నే తరలి వస్తున్నారు. ప్రజల సమస్యలు వింటూనే వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలపై మంత్రి లోకేష్ సత్వర చర్యలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Jagan: శరణు... శరణు!

మోయలేనంత భారముంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 26 , 2024 | 07:37 AM