కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

ABN, Publish Date - Jul 12 , 2024 | 07:12 AM

న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పరిమితమైందని ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు రాలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ జులై మూడో వారంలో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కేసు విచారణను జులై 18వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ నంబర్‌1

మైనర్లే రేప్‌ చేసి చంపేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 12 , 2024 | 07:12 AM