కోడికత్తి కేసులో కీలక పరిణామం..

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:24 AM

అమరావతి: కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.

అమరావతి: కోడికత్తి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. శ్రీను బెయిల్ రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పిటిషన్ దాఖలు చేసింది. ఈ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తితో దాడి జరిగింది. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు ఐదేళ్లపాటు జైలులో మగ్గి, ఇటీవలే బెయిల్ పొందాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

మదన్.. నివ్వెరపోయే నిజం!

జీపీఎస్ జీవో ఎలా లీకైంది..?: సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 16 , 2024 | 07:24 AM