నీట్‌పై సుప్రీం కీలక ఆదేశాలు..

ABN, Publish Date - Jul 19 , 2024 | 10:11 AM

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ఎన్‌టీఏకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టాలని సూచించింది.

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ఎన్‌టీఏకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు నగరాల వారీగా ఫలితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టాలని సూచించింది. విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయొద్దని పేర్కొంది. నీట్ యూజీ పరీక్షలు మే 5న దేశ వ్యాప్తంగా జరగ్గా.. పట్నా, హజారీబాగ్‌లలో పేపర్ లీకేజీ కేసులు నమోదైన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని గోద్రా మరికొన్ని ప్రాంతాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. దీంతో మే 5న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరుతూ పలువురు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు...

మోదీకి లేఖ రాసిన జగన్..

రైతులను నిండా ముంచిన జగన్ సర్కార్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 19 , 2024 | 10:29 AM