తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

ABN, Publish Date - Jul 07 , 2024 | 07:30 AM

అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌కు నిర్మించిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అక్షరాల రూ. 10 కోట్ల ప్రజాధనంతో శత్రు దుర్బేద్యంగా నిర్మించిన ఆ గోడలకు లెక్కా పత్రం లేకుండా పోయింది. అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌కు నిర్మించిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అక్షరాల రూ. 10 కోట్ల ప్రజాధనంతో శత్రు దుర్బేద్యంగా నిర్మించిన ఆ గోడలకు లెక్కా పత్రం లేకుండా పోయింది.

అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌కు నిర్మించిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అక్షరాల రూ. 10 కోట్ల ప్రజాధనంతో శత్రు దుర్బేద్యంగా నిర్మించిన ఆ గోడలకు లెక్కా పత్రం లేకుండా పోయింది. ఇది ఆర్ అండ్ బీ శాఖ నిర్మించిన గోడ అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే. ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్ నిర్మించిన ఈ కోట గోడ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిన్నటి సీఎంలు కేసీఆర్, జగన్ తీరు ఒకేలా ఉండేది. కేసీఆర్ ప్రగతిభవన్ గోడలు శత్రు దుర్బేద్యంగా మార్చారు. రాజుగారి కోటకు ఉండే మాదిరిగా ప్రగతి భవన్‌కు గేట్లు బిగించారు. చుట్టూ ప్రహరీ గోడను కూడా కోట గోడ మాదిరిగా నిర్మించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Jagan : చంద్రబాబూ.. హెచ్చరిస్తున్నా!

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 07 , 2024 | 07:30 AM