టీటీడీలో ల్యాబ్ ఎక్కడ ఉంది జగన్..?
ABN, Publish Date - Sep 21 , 2024 | 04:22 PM
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయింది. దీనిపై నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. నాడు వినియోగించిన నెయ్యిని ల్యాబ్లో టెస్ట్ చేయించినట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే టీటీడీకి ల్యాబ్ లేదని టీడీపీ నాయకుడు వేమూరి ఆనంద సూర్య స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయింది. దీనిపై నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. నాడు వినియోగించిన నెయ్యిని ల్యాబ్లో టెస్ట్ చేయించినట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే టీటీడీకి ల్యాబ్ లేదని టీడీపీ నాయకుడు వేమూరి ఆనంద సూర్య స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం వెల్లడించారన్నారు. అలాంటి వేళ.. ఏ ల్యాబ్లో స్వామి వారి ప్రసాదం లడ్డూ తయారికీ వినియోగించిన నెయ్యి పరీక్ష చేయించారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య సూటిగా ప్రశ్నించారు.
Updated at - Sep 21 , 2024 | 04:23 PM