ఆమె ఎత్తులకు టీడీపీ పై ఎత్తు..

ABN, Publish Date - Apr 30 , 2024 | 08:53 AM

విజయనగరం జిల్లా: పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ కురుపాం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీని చిత్తుగా ఓడించడానికి టీడీపీ అన్నీ వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తోంది.

విజయనగరం జిల్లా: పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ కురుపాం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీని చిత్తుగా ఓడించడానికి టీడీపీ అన్నీ వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తోంది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మరోసారి గెలవాలని ప్లాన్‌లో ఉన్నారు. ఆమె ఎత్తులను చిత్తు చేయడానికి టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీశ్వరికి ప్రజాదరణ పెరుగుతోంది. ఆమెకు మద్దతుగా కురుపాం రాజావారి కుటుంబం రంగంలోకి దిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తమ్ముడి కోసం అన్న రంగంలోకి..

పెన్షన్లపై వైసీపీ మరో కుట్ర..

జహీరాబాద్‌లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం

ఉద్యోగులకు అండగా..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Apr 30 , 2024 | 08:53 AM