హైదరాబాద్ వాసులకు సర్కార్ తీపి కబురు

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:46 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పుడ్ స్టాల్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, క్లాత్, సూపర్ మార్కెట్, కిరాణా దాకాణాలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చునని ఉత్తర్వులో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి లోకేష్

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి

కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు

అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్..

రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 26 , 2024 | 12:46 PM