ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు

ABN, Publish Date - Jun 07 , 2024 | 07:24 AM

హైదరాబాద్: టీటీడీ ఛైర్మన్‌గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్‌గా మారడంతో నాగబాబు స్పందించారు.

హైదరాబాద్: టీటీడీ ఛైర్మన్‌గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వైరల్‌గా మారడంతో నాగబాబు స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఏ పదవినీ ఆశించడంలేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని చెప్పారు. జనసేన పోటీ చేసిన అన్నీ స్థానాల్లో గెలవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలకు మంచి చేసేందుకు అవకాశం దొరికిందని నాగబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఇంకా మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

పాలనలో ప్రక్షాళన!

మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 07 , 2024 | 07:24 AM