దొంగలెక్కలు రాయడంలో ఆయన దిట్ట..

ABN, Publish Date - Jul 15 , 2024 | 09:05 AM

అమరావతి: ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారు. దీంతో అధినేత జగన్ విజయసాయి రెడ్డిని బరిలోకి దింపారు. ఈయనది నెల్లూరు జిల్లా కావడమే ఇందుకు కారణం.

అమరావతి: ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారు. దీంతో అధినేత జగన్ విజయసాయి రెడ్డిని బరిలోకి దింపారు. ఈయనది నెల్లూరు జిల్లా కావడమే ఇందుకు కారణం. విజయసాయి కోట్లకు అధిపతి. అంతేకాదు దొంగలెక్కలు రాయడంలో దిట్ట అనే పేరుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన మొదటిరోజే ఆయనకు సీన్ అర్ధమైపోయింది. ఆ తర్వాత తాను పోటీ చేయనని, సొంత జిల్లాలో పరువుపోతుందని జగన్‌కు మొరపెట్టుకున్నారట. కానీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పోటీ చేయాల్సిందేనని జగన్ ఫర్మానా జారీ చేయడంతో నెల్లూరు బరిలో దిగక తప్పలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ గనుల అక్రమాలపై శ్వేతపత్రం..

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

సర్వం స్వాహా!

గుట్ట గిరిప్రదర్శన వన మహోత్సవం ప్రారంభం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 15 , 2024 | 09:05 AM