ఆ ఇద్దరే జగన్‌ను తప్పుదోవ పట్టించారు..

ABN, Publish Date - Jun 07 , 2024 | 08:02 AM

అమరావతి: అధికారం కోల్పోయిన తర్వాత వేసీపీ నేతల వేళ్లన్నీ ఆ ఇద్దరివైపే చూపుతున్నాయి. వారిలో ఒకరు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి కాగా.. మరోకరు సజ్జల రామకృష్ణారెడ్డి. వీరే జగన్‌ను తప్పుదోవ పట్టించారని ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు ఘోషిస్తున్నారు.

అమరావతి: అధికారం కోల్పోయిన తర్వాత వేసీపీ నేతల వేళ్లన్నీ ఆ ఇద్దరివైపే చూపుతున్నాయి. వారిలో ఒకరు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి కాగా.. మరోకరు సజ్జల రామకృష్ణారెడ్డి. వీరే జగన్‌ను తప్పుదోవ పట్టించారని ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు ఘోషిస్తున్నారు. అప్పుడు నోరెత్తితో పదవి పోతుందనో.. లేక చీవాట్లు పెడతారనో భయంతో జంకిన నేతలు ఇప్పుడు గళం విప్పుతున్నారు. అయితే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత ఈ సమయంలో గొంతు చించుకుంటే ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. చేతులు కాలిన తర్వాత కాళ్లు పట్టుకునే చందంగా ఉందనే వాదనలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ వార్తల్లో నిజం లేదు: నాగబాబు

తండ్రీ కొడుకులపై వైసీపీ నాయకుల దాడి..

పాలనలో ప్రక్షాళన!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 07 , 2024 | 08:02 AM