ఆ జిల్లాలో పట్టు కోల్పోతున్న వైసీపీ..!

ABN, Publish Date - Jul 12 , 2024 | 08:18 AM

అమరావతి: ఏపీలో ఫ్యాన్ పార్టీకి పవర్ పోవడంతో వైసీపీ నేతలు తెలుగుదేశం వైపు పరుగులు తీస్తున్నారు. ప్రకాశం జిల్లా, స్థానిక సంస్థల్లో ఆ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోతోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: ఏపీలో ఫ్యాన్ పార్టీకి పవర్ పోవడంతో వైసీపీ నేతలు తెలుగుదేశం వైపు పరుగులు తీస్తున్నారు. ప్రకాశం జిల్లా, స్థానిక సంస్థల్లో ఆ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోతోంది. ఒంగోల్ కార్పొరేషన్‌తోపాటు మున్సిపల్ పాలక వర్గాలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నాయి. దీంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఒంగోలు మేయర్, కార్పొటేర్లు, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో టచ్‌లోకి వెళ్లారా? గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారా? మిగిలిన మునిసిపాల్టీల్లో కండువాలు మార్చేస్తున్నారా?


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

ఏపీ నంబర్‌1

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 12 , 2024 | 08:18 AM

News Hub