అప్పుడు తోడేశారు.. ఇప్పుడు తరలిస్తున్నారు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 08:56 AM

అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల అక్రమాలు, అమరావతి నిర్మాణం, ప్రజల సమస్యల పరిష్కారం లాంటి అంశాల్లో బిజీ బిజీ గా ఉంటోంది. ఇదే సరైన సమయం అనుకున్న వైసీపీ నేతలు లేటరైట్‌ను సైలెంట్‌గా తరలించుకుపోతున్నారు.

అమరావతి: ఏపీ (AP)లో కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల అక్రమాలు, అమరావతి నిర్మాణం, ప్రజల సమస్యల పరిష్కారం లాంటి అంశాల్లో బిజీ బిజీ గా ఉంటోంది. ఇదే సరైన సమయం అనుకున్న వైసీపీ నేతలు (YCP Leaders) లేటరైట్‌ (Laterite)ను సైలెంట్‌గా తరలించుకుపోతున్నారు. జగన్ (Jagan) హయాంలో అక్రమంగా తవ్వుకుని దాచిపెట్టుకున్న లక్షన్నర టన్నుల లేటరైట్‌ను ఇప్పుడు గుట్టుగా తరలిస్తున్నారు. ముడిఖనిజాన్ని ప్రొసెస్ చేయగా వచ్చే బాక్సైట్‌ను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తమ పని సజావుగా సాగేందుకు కికినాడకు చెందిన గనులశాఖ అధికారిని సెలవుమీద పంపించేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నదుల అనుసంధానంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఓ కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్మీ

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 04 , 2024 | 08:56 AM