జగన్ మార్క్ కొత్త దందా..

ABN, Publish Date - Jul 18 , 2024 | 08:43 AM

అమరావతి: జగన్ అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం.. అధికారం పోగానే కంపెనీలు మరొకరికి అమ్మేయడం.. దీని వల్ల రెండు లాభాలు.. అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం.

అమరావతి: జగన్ అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం.. అధికారం పోగానే కంపెనీలు మరొకరికి అమ్మేయడం.. దీని వల్ల రెండు లాభాలు.. అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం. కంపెనీని విదేశీ సంస్థలకు విక్రయించినందున పాపాలు మాఫీ చేసుకోవడం.. ఇదీ జగన్ మార్క్ దందా. ఎకరానో.. పది ఎకరాలో కాదు. దాదాపు 25వేల ఎకరాలు. గత ప్రభుత్వం ఇండస్ట్రీయల్‌కు కారు చౌకగా ఎకరం రూ. 5 లక్షల చొప్పున ధారదత్తం చేసింది. సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పేరిట కట్టబెట్టింది. అసలు విషయం ఏంటంటే.. ఈ కంపెనీ యజమానులు విశ్వేశ్వరరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రవికుమార్ రెడ్డి నాటి సీఎం జగన్‌కు అస్మదీయులు.


ఈ వార్తలు కూడా చదవండి..

శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల నేడు..

కలకలం రేపుతున్న ఎంపీడీవో అదృశ్యం..

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

వారి పట్ల రోజా అనుచిత ప్రవర్తన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 18 , 2024 | 08:43 AM