హైదరాబాద్లో నెట్సూట్ డేటాసెంటర్
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:09 AM
భారత ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్లలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అమెరికాకు చెందిన నెట్సూట్ ఇంక్ బుధవారం ప్రకటించింది. భారత్లో పెరుగుతున్న కస్టమర్లకు...
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్లలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అమెరికాకు చెందిన నెట్సూట్ ఇంక్ బుధవారం ప్రకటించింది. భారత్లో పెరుగుతున్న కస్టమర్లకు మద్దతివ్వడంతోపాటు కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరించే దిశగా సంస్థ అడుగు లు వేస్తోంది. 1998లో ప్రారంభమైన ఈ కంపెనీ.. చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలకు (ఎ్సఎంబీ) అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షి్ప మేనేజ్మెంట్ (సీఆర్ఎం), ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మానవ వనరుల నిర్వహణ, ప్రొక్యూర్మెం ట్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, సేవలందిస్తుంటుంది. అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ 2016 నవంబరులో నెట్సూట్ను 930 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News