Share News

ముంబై జట్టులో సూర్య, దూబే

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:38 AM

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే రంజీ మ్యాచ్‌ ఆడనున్నారు. ఈనెల 8 నుంచి జరిగే క్వార్టర్స్‌లో..

ముంబై జట్టులో సూర్య, దూబే

ముంబై: భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే రంజీ మ్యాచ్‌ ఆడనున్నారు. ఈనెల 8 నుంచి జరిగే క్వార్టర్స్‌లో ముంబై జట్టు హరియాణాతో తలపడనుంది. ఇందుకోసం రహానె నేతృత్వంలో 18 మందితో కూడిన ముంబై జట్టును ప్రకటించారు. ఇంగ్లండ్‌పై టీ20ల్లో పేలవ ఫామ్‌తో నిరాశపర్చిన సూర్య ఈ మ్యాచ్‌తో ఫామ్‌ను అందుకోవాలనుకుంటున్నాడు.


ఇదీ చదవండి:

భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..

స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షాకింగ్ డెసిషన్

బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 05:38 AM