ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

ABN, Publish Date - Jan 19 , 2025 | 09:17 AM

అమరావతి: రాష్ట్రంలో హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్‌ బస్‌’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభించాలని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఇప్పటికే నిర్ణయించుకుంది.

అమరావతి: రాష్ట్రంలో హెచ్‌125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్‌ బస్‌’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల ఉత్పత్తి ప్రారంభించాలని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఇందుకు కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను పరిశీలిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలతో ఎయిర్‌ బస్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో... ఏపీ వైపే ఎయిర్‌బస్‌ మొగ్గు చూపే అవకాశముందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

దావోస్‌లో ‘బ్రాండ్‌ ఏపీ’


ఈ వార్తలు కూడా చదవండి..

మనసులో మాట చెప్పిన రఘురామ..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..

శ్రీవారి ఆలయంలో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 19 , 2025 | 09:17 AM