మనసులో మాట చెప్పిన రఘురామ..
ABN, Publish Date - Jan 19 , 2025 | 08:59 AM
అమరావతి: నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్నదే తమ కోరికని ఏపీ డిప్యూటీ స్పీకర్ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏబీఎన్ డిబేట్లో ఆయన తన మనసులో మాట చెప్పారు. మంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా ఒక్కటే అన్నారు. కానీ..
అమరావతి: నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్నదే తమ కోరికని ఏపీ డిప్యూటీ స్పీకర్ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏబీఎన్ డిబేట్లో ఆయన తన మనసులో మాట చెప్పారు. మంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా ఒక్కటే అన్నారు. కానీ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవే లేదని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ పూర్తి అర్హులని అన్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న అంశంలో ఎలాంటి వివాదం రాదన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి ఆలయంలో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు
ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేశ్ అసంతృప్తి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 19 , 2025 | 08:59 AM