వైఎస్సార్‌సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..

ABN, Publish Date - Feb 28 , 2025 | 08:57 AM

అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు కాలుకాలిన పిల్లి చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పొలిటికల్ మైలేజ్ కోసం కొత్త కుట్రకు తెరతీస్తున్నారట.. ఈ క్రమంలోనే కులాల మధ్య కుంపట్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది.

అమరావతి: పొలిటికల్ మైలేజ్ కోసం వైఎస్సార్‌సీపీ కొత్త కుట్రలకు తెర తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. కులాల మధ్య కుంపట్లు పెట్టి చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు లేకపోలేదు. రెడ్డి సామాజిక వర్గం సంక్షేమ ఐక్యత పేరుతో వాట్సాప్ గ్రూపులు పెట్టించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయిస్తోందన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల సూళ్లూరుపేటలో నిర్వహించిన రెడ్డి కమ్యూనిటీ మీటింగ్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పొలిటికలో సర్కిల్‌లో వినిపిస్తోంది. అలాంటి భేటీలను అన్ని నియోజక వర్గాలలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా.. ఆయా మీటింగ్‌లకు ఫ్యాన్ పార్టీయే నిధులు పంపుతోందా.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

ఇదేంది జగన్.. నాడు అలా.. నేడు ఇలా..


ఈ వార్తలు కూడా చదవండి..

పోసాని రిమాండ్‌పై న్యాయవాది పొన్నవోలు ఎమన్నారంటే..

పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 28 , 2025 | 08:57 AM




News Hub