• Home » Andhra Pradesh » Ananthapuram

అనంతపురం

ముగిసిన జూడో లీగ్‌  పోటీలు

ముగిసిన జూడో లీగ్‌ పోటీలు

మండలంలోని వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కళ్యాణదుర్గం జోనల్‌ లెవెల్‌ జూడోలీగ్‌ పోటీలు శుక్రవారంతో ముగిశా యి

ఘనంగా ఆంజనేయస్వామి గ్రామోత్సవం

ఘనంగా ఆంజనేయస్వామి గ్రామోత్సవం

మండలంలోని బొమ్మక్కపల్లిలో ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని రూపొందించిందని, దీన్ని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయ రాం సూచించారు.

కాలర్‌రాట్‌, విల్ట్‌ తెగుళ్లతో జాగ్రత్త

కాలర్‌రాట్‌, విల్ట్‌ తెగుళ్లతో జాగ్రత్త

మిరప పంటలకు కాలర్‌ రాట్‌, విల్ట్‌ తెగుళ్లు సోకితే.. పంట పూర్తిగా దెబ్బతింటుందని, వీటిని నివారణకు మందులు లేవని, ముందస్తు చర్యలతోనే వీటిని అడ్డుకోవచ్చని రేకుల కుంట శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.

కమ్మూరులో మలేరియా

కమ్మూరులో మలేరియా

మండలంలోని కమ్మూరుకు చెందిన లక్ష్మమ్మ జర్వంతో బాధపడుతూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది

వేళకు బస్సులు నడపాలి

వేళకు బస్సులు నడపాలి

విద్యార్థుల సౌకర్యార్థం గుత్తి నుంచి గుంతకల్లుకు అర్డినరీ బస్సులను వేళకు నడపాలని డీవైఎ్‌పఐ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు డిమాండ్‌ చేశారు.

అన్నం ఉడకలేదు.. కూరలు రుచి లేవు

అన్నం ఉడకలేదు.. కూరలు రుచి లేవు

‘ అన్నం సరిగా ఉడకలేదు .. కూరలు రుచే లేవు. గడ్డిలా పడేస్తే తింటారులే అనుకున్నారా .. మీ పిల్లలకు ఇలాంటి అన్నమే పెడతారా... మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ’ అంటూ రాష్ట్ర ఆహార కమిషన సభ్యురాలు గంజిమాలదేవి మండలంలోని కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీపై మండిపడ్డారు...

OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు

OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్‌లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.

బావిపౌరులకు బహుదూరం..!

బావిపౌరులకు బహుదూరం..!

మండలంలోని ఎర్రగుడి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆ గ్రామ విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే .. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెళుగుప్పకు వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి బస్సు సౌకర్యమూ లేదు

BUS STOP: బస్‌షెల్టర్‌ లేక ఇబ్బందులు

BUS STOP: బస్‌షెల్టర్‌ లేక ఇబ్బందులు

మండలకేంద్రంలో బస్‌ షెల్టర్‌ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్‌ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి