గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తిరుమలలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారని, తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే..అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మిన్నకుండిపోయారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
యాస్మిన్ మృతిలో కుటుంబ సభ్యులదే పాత్ర పరారీలో తండ్రి, ఇద్దరు సోదరులు బంధువు నుంచి కూపీ లాగుతున్న పోలీసులు మతాంతర వివాహం చేసుకోవడమే కారణం
ఏడాది పడుతుందంటున్న అధికారులు
ఎస్పీకి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పిర్యాదు
తిరుపతిలో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా ఏర్పాటు కానున్న స్పోక్ (సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్) మోడల్ భవనం గుర్తింపు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.
కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న జేసీ
మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో పనిచేస్తున్న ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శుల్లో 77 మందికి గ్రేడ్-4 ఉద్యోగ ఉన్నతులకు ఇటీవల కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశాలతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్ రావులు కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు.
డీఎ్ఫవో భరణి వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లారు. మంగళవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఆమె సెలవు పెట్టారు.
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన 44,078 అర్జీలను పరిష్కరించి, ఆడిట్ చేశారు. వీటిపై చేపట్టిన ఫీడ్బ్యాక్ (అభిప్రాయ) సేకరణ నత్తనడకన సాగుతోంది.