మీపై సీబీఐ కేసులున్నాయంటూ తిరుపతిలోని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడికి సైబర్ నేరగాళ్లు ఫోనుచేసి బెదిరించారు
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో తెలిపారు.
వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది.
జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఈనెల ఒకటిన మొదలైన పులుల గణన సోమవారం ముగిసింది
పిల్లల్లో డ్రగ్స్ ,మొబైల్ వినియోగం నానాటికి పెరిగిపోతుండడంపై ఆందోళన చెందిన ఓ 11 ఏళ్ళ అంధబాలుడు వాటిపై అవగాహన కల్పించడానికి టాస్క్ రోడ్డు స్కేటింగ్ మారథాన్కు పూనుకున్నాడు
అల్లరి చేస్తున్నారని విద్యార్థులను చితకబాదిన వైనం తల్లిదండ్రుల ఆందోళన, పోలీసుల విచారణ వైస్ ప్రిన్సిపాల్, మరో టీచర్ సస్పెన్షన్
జిల్లా ఏర్పాటై మూడున్నరేళ్లవుతున్నా సమకూరని సదుపాయాలు
ప్రజల్లోకి వెళ్లరెందుకు? టీడీపీ శ్రేణులపై సీఎం చంద్రబాబు అసహనం
అమాయకుల బ్యాంకు అకౌంట్లకు సైబర్ వల రూ.కోట్ల మేర క్రైం మనీతో లావాదేవీలు కేసుల్లో చిక్కుకుంటున్న సామాన్యులు తాజాగా చిత్తూరులో బయటపడ్డ వైనం
టీటీడీ పరకామణి చోరీపై నిందితుడు రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద జీయ్యర్ మఠంలో గుమస్తాగా పని చేస్తూనే పలు వ్యాపారాలు చేశానని ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం పరకామణిలో చోరీకి పాల్పడ్డానని తెలిపారు.