విలువలతో కూడిన విద్యాబోధనతోనే భవిష్యత్తు సమాజం ఉన్నత స్థానంలో ఉంటుందని డీఈవో డాక్టర్ షేక్ సలీంబాషా పేర్కొన్నారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ భూముల శిస్తుపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఆర్డీవో కె.మాధవి, దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అతిపెద్ద శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖలో ఇటీవల చేపట్టిన సంస్కరణలు అభినందనీయమని జిల్లాలోని పంచాయతీ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.
విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసం కలిగే విధంగా గురువులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉపాధ్యాయులను కోరా రు. బుధవారం మండలంలోని వెదుళ్లపల్లిలోని ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన కాంపౌండ్ వాల్, సత్య బొల్లీస్ సైన్స్ ల్యాబ్, డై నింగ్ హాల్లను ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిలతో కలసి ఆమె ప్రారంభించారు.
ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకమని స్థానిక సర్పంచ్ గంటి విజయభారతి అన్నా రు.
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.
నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులును ఆదర్శంగా తీసుకుని సమాజ హితం కోసం జీవించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కోరారు. బుధవారం వర్శిటీలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కందుకూరి వీరేశలింగం జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి కందుకూరి చిత్రపటానికి నివాళులర్పించారు.
ప్రమాదాలు చెప్పిరావు.. ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఎవరి జాగ్రత్తలో వాళ్లుండాల్సిందే.. లేదంటే ప్రమాదం తప్పదు..
డెల్టా కాలువలు ఈనెల 22 నుంచి మూసివేయ నున్నారు.
అంతా మా ఇష్టం.. అడిగే దెవడురా అంతా మా ఇష్టం.. అనుకున్నారో ఏమో కానీ.. గత ప్రభుత్వ హయాంలో నిబం ధనలు అతిక్రమించి బహుళ అంతస్తుల నిర్మా ణాలు చేపట్టారు.