తూర్పుగోదావరి అతి పెద్ద జిల్లాగా ఆవిర్భవించనుంది.. జిల్లాకు కొత్త స్వరూపం రానుంది.. సరిహద్దులు మార నున్నాయి.
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి భారీస్థాయిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారికి ప్రమోషన్ అర్హత ఉండగా ఇప్పుడు ఆ కాలాన్ని ఏ
అన్నవరం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడు కొలువైన రత్న,సత్యగిరిలు బుధవారం జై సత్యదేవ నామస్మరణతో మార్మోగాయి. స్వామి వెలసి భక్తులతో పూజలందుకునే 2 కొండల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కార్తీకపౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం నిర్వహించిన
జిల్లాలో 1,245 ఎకరాల ఉప్పు భూములను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం వీటిని సాల్ట్ కమి షననుంచి తీసుకునే ప్రక్రియలో వేగం పెంచిం ది. ఈమేరకు అనేక తర్జన భర్జనలు, రిజిసే్ట్రషన్ల శాఖతో పలు మదింపుల తర్వాత ఎట్టకేలకు వీటికి ధర నిర్ణయించింది.
అమలాపురం రూరల్ నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని 195 దేశాల పేర్లు, వాటి రాజధానుల వివరాలను కేవలం 2 నిమిషాల 59 సెకన్ల 11 మిల్లీ సెకన్లలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో విత్తనాల కుషాల్నాగవెంకట్ చోటు దక్కించుకున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కో
అంతర్వేది, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే శ్రీకర శుభకర ప్రణవస రూపుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి. ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గాన్ని, అంతర్వేది పరిసర ప్రాంతాలను కాపాడిన సందర్భంగా అంతర్వేదిలో మంగళ వారం మహాశాంతి హోమం వైభవంగా నిర్వహి ంచారు. లక్ష్మీనరసింహస్వామికి భక్తి శ్రద్ధలతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసా
అన్నవరం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సత్య దేవుడి కోసం రత్న,సత్యగిరి కొండలు ఎదురుచూస్తున్నాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామివెంట నడిచే భక్తుల గోవిందనామస్మరణలతో పులకరించపోనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు కార్తీక పౌర్ణమి పర్వదినం ముఖ్య వేదిక కానుంది. ఏటా కార్తీకపౌర్ణమి నాడు కాకినాడ జిల్లా అన్నవరంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని గిరిప్రదక్షిణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు తొలిపావంచా వద్ద
రాజమహేంద్రవరంలో రూ 11 కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణాలు, జంక్షన్ల అభి వృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు.
టెట్..టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారందరూ తప్పనిసరిగా ఎదు ర్కోవాల్సిన పరీక్ష..
పేదల ఇంటి కలనెరవేరేదెపుడో.. ఏళ్ల పాటు అద్దె ఇళ్లలో బతుకీడుస్తూ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని ఆశపెట్టుకున్న కుటుంబాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి.