• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

త్రుటిలో తప్పిన ప్రమాదం!

త్రుటిలో తప్పిన ప్రమాదం!

పెరవలి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): త్రుటి లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా కొట్టగా విద్యార్థులు స్వల్పగాయాల తో బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపర్రు జ్యోతి స్కూలుకు చెందిన బస్సు కానూరు అగ్రహారం ఉసులుమర్రులో విద్యార్థులను ఎక్కించుకుని తీపర్రులో పిల్లలను ఎక్కించుకునేందుకువచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గోదావరి ఏటి గట్టుపై మలుపు తిప్పుకునేందు

బంధువులమని చెప్పి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం

బంధువులమని చెప్పి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారం

ముమ్మిడివరం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో బంధువులమని చెప్పి బాలికను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతడికి సహకరిం

బోగస్‌లే.. కదిలేదిలే!

బోగస్‌లే.. కదిలేదిలే!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకును మొండిబాకీలు వెన్నాడుతున్నాయి. ఏళ్లకు ఏళ్లు వసూలవక చుక్కలు చూపిస్తున్నాయి. అసలు వస్తాయోరావోనన్నట్టు ఏడిపిస్తున్నాయి. అయితే అత్యధిక బాకీలు బోగస్‌వే ఉండడంతో అధికారులు వీటి వసూలుపై ఆశలు వదిలేసుకుంటున్నారు. చాలావరకు రికార్డులు కంప్యూటరీకరణ కాకపోవడంతో కాగితాలపై రుణాలు చూపించి బోగస్‌ వ్యక్తులు అధికంగా డీసీసీబీ డబ్బును మింగేశారు.

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ తలవంచలేదు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ తలవంచలేదు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సినిమాల్లోను ఎవరికీ తలవంచలేదని, ఇప్పుడు రాజకీయాల్లోను అలానే ఉన్నారని సహజ నటి జయసుధ అన్నారు.

తాడువాయి... మరో మాట లేదోయి!

తాడువాయి... మరో మాట లేదోయి!

కూనవరం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతానికి గిరిజనేతరుల పోలవరం నిర్వాసితులకు మరో ప్రత్యామ్నాయం లేదు. మీకు ఏలూరు జిల్లా తాడువాయిలోనే పునరావాసం.. ఒకవేళ కొంతమందికి అక్కడికి వెళ్లడం ఇష్టం లేకపోతే వారి గురించి తర్వాత ఆలోచిస్తాం.. అంటూ సాక్షాత్తూ చింతూరు ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేకాధికారి శుభం నోక్వాల్‌ ఇటీవల తహశీల్దార్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తేల్చిచెప్పడంతో నిర్వాసితులకు గుబులు రేగింది. అల్లూరి జిల్లా కూనవరం మండలంలో 9 ప్రాధాన్య గ్రామాలను గుర్తించి ప్రభుత్వం పోలవరం పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఆ

కొడుకుపై తల్లి ఫిర్యాదు

కొడుకుపై తల్లి ఫిర్యాదు

అమలాపురం రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కొబ్బరికాయలు దొంగిలించాడని కుమారుడిపై తల్లి చేసిన ఫిర్యాదు మేరకు అమలాపురం పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరూరుకు చెందిన దూడల సత్యవతికి అదే గ్రామంలో 2ఎకరాల కొబ్బరి తోట ఉంది

తూకం.. మోసం!

తూకం.. మోసం!

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రం (పట్టు మార్కెట్‌)లో తూనికల విషయంలో మోసం జరుగుతుందంటూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పట్టు మార్కెట్‌లో ఉ న్న వెయింగ్‌ మిషన్‌ను మూడు సంవత్స

నాలుగేళ్లయినా.. ఇంతేగా!

నాలుగేళ్లయినా.. ఇంతేగా!

జిల్లాలను హడావుడిగా విభజించారు..వదిలేశారు. కనీస సౌకర్యాలు లేవు.. ఏదో ఉన్నాం చేస్తున్నాం అన్నట్టే ఉంది పరిస్థితి.

విలపింఛన్‌!

విలపింఛన్‌!

కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది.. నేటికీ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడంలేదు.

ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌ దోహదం

ఆత్మరక్షణకు మార్షల్‌ ఆర్ట్స్‌ దోహదం

మార్షల్‌ ఆర్ట్స్‌ ఆరోగ్యం కోసమే కాకుండా ఆత్మ రక్షణకూ దోహదపడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ శత జయంతోత్సవాల సందర్భంగా జపాన్‌ షూటోకాన్‌ కరాటే కన్నిన్జు ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అటల్‌జీ కరా టే టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి